*Press Release* *విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ* *అర్హులైన ఏ ఒక్కరికీ పరిహారం అందకుండా ఉండకూడదన్న సిఎం* *ప్రతి దరఖాస్తూ పరిశీలించి సాయం చేయాలని అధికారులకు...
*ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ* *హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్...
*అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు* *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే* * *కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఎదురుచూసే పెళ్లి ముహూర్తాలు రానే వచ్చాయి.* * * *ఈ ఏడాది అక్టోబర్ నుంచి...
*పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం* *• విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు* *• ఎపి పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని,...
*మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక* *మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం* *దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు*...
నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు...
తిరుపతి జిల్లా… *తిరుమల* *తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్:* *యాత్రికులు మరియు వాహనాలు సాఫీగా మరియు సురక్షితంగా వెళ్లేందుకు, తిరుమలలో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు:* ...
*గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు *• గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం...
సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా? సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రినే మర్చిపోవటం విమర్శలకు తావిస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్వాకం...
అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు....
మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది * ప్రభుత్వం ప్రజా అవసారాన్ని గుర్తించి పనిచేస్తుంది అంటున్న కూటమి నాయకులు. * సత్యవేడు మండల కేంద్రంలో పది లక్షల ఉపాధి నిధులతో సిమెంటు...
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024: * గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 11 రోజులపాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న జిల్లా పోలీసు శాఖ. * సమాజంలో...
జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ జాతీయ మహిళ కమిషన్ (NCW) 9వ ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు...
ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం బాగా అందుతోంది. నిధుల కేటాయింపు...
బ్రేకింగ్ న్యూస్ శ్రీ సిటీ కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి కుటుంబ కలహాలతో వరసకు చిన్నాన్న అయ్యే వ్యక్తిని చంపిన కొడుకు తన తల్లిని తిట్టాడని ఆగ్రహంతో వరసకు కొడుకు అయ్యే విక్రమ్...
*మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్* తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది విషయం...
.. స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. విశాఖలో శారదాపీఠంకు 15 ఎకరాల స్థలం ఇచ్చిన గత ప్రభుత్వం ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం స్థలం...
*అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* : *చరిత్రను తిరగరాసేందుకు ఇక్కడ సమావేశమయ్యాం* – రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం – సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత...
తిరుపతి జిల్లా… *కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:* * *కేసు నమోదు చేయడం.. ముద్దాయిలను అరెస్టు చేయడం సరిపోదు..* * *కేసు నిరూపణ చేసి, నిందితులకు...
*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???* ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది....
ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం -అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీదగనే జరగాలన్నదే ప్రజల మాట నారాయణ వనం(గరుడదాత్రి )సత్యవేడు నియోజకవర్గం లో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఉండగా...
*టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది* *ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు* *దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు* ...
*బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు . బైరెడ్డిపల్లి గరుడదాత్రి బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను శుక్రవారం...
ప్రచురణార్థం విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం- సిపిఎం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్తు చార్జీలపై బాదుడే బాదుడని గత ప్రభుత్వాన్ని దూషించిన వ్యక్తి ఇప్పుడు 8114 కోట్ల రూపాయలు సర్దుబాటు...
నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు...
పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం పిచ్చాటూరు మండలం హనుమంతపురం ఏ ఏ డబ్ల్యు కి చెందిన మణి (54)మరియు రాము(59) వీరిద్దరూ దామోదరం వారి పొలానికి కూలికి వెళ్లి పిడుగు పడి మరణించారు… ...
*రేపు విద్యుత్ అంతరాయం* నాగలాపురం: మండలంలో కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ రమేష్ చంద్ర, జూనియర్ ఇంజనీర్...
*రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?* *క్యాలండర్ ప్రకారమే సూపర్ – 6 పథకాల అమలు* *జగన్ లా కల్లబొల్లి కబుర్లు చెప్పం, చెప్పింది చేస్తాం* *అసత్యవార్తలు...
ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. * ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. * మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. * స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం *...
*విశాఖపట్నం* 18-10-2024 *వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు.* విశాఖ ఆంధ్ర...
*పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి* *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం* *నాగలాపురంలో రూ.30 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమం...
తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. శ్రీఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. రాడ్లతో మిషన్ తెరెచేందుకు ప్రయత్నించారు....
*ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల* ఏపీలోని ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే...
లారీ ఢీకొని పారేస్ట్ ప్రొటెక్షన్ వాచర్ గా పనిచేస్తున్న వెంకటేష్ మృతి తొట్టంబేడు : తొట్టంబేడు మండల పరిధిలోని బసవయ్యపాలెం దగ్గర గల సింగమాల ఫారెస్టు చెక్ పోస్టు నందు ప్రొటెక్షన్ వాచర్...
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు విజయవంతం చేయండి.. సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ...
శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ...
👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మండల ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటాం పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేష్ తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్...