Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

*మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

 

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది విషయం తెలుసుకున్న పిచ్చాటూరు మండలం మాజీ పార్టీ కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్ కె టి హరిశ్చంద్ర రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నూక తోటి రాజేష్ కి తెలియజేయడంతో ఈరోజు ఉదయం హనుమంతపురం గ్రామానికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు

 

తదనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

Related posts

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

Andhrateachers.com

అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :

Andhrateachers.com

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

Andhrateachers.com

Leave a Comment