Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

 

ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు.

రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది. బంగారం 412 గ్రాములు, వెండి 15.823 కిలోలు భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. మరికొన్ని హుండీలను ఈ నెల 21న లెక్కిస్తారని ఆలయఈవో రామారావు పేర్కొన్నారు.

Related posts

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

Andhrateachers.com

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Andhrateachers.com

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల*

Andhrateachers.com

Leave a Comment