Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

 

నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

Andhrateachers.com

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

Andhrateachers.com

ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

Andhrateachers.com

Leave a Comment