Andhrateachers.com | Daily Telugu News
క్రైమ్ వార్తలు

తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం

తిరుపతి: ఏటీఎం చోరీకి విఫలయత్నం

తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. శ్రీఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. రాడ్లతో మిషన్ తెరెచేందుకు ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Andhrateachers.com

కార్మికుల మధ్య ఘర్షణ ఒకరు మృతి

Andhrateachers.com

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో బాగంగా గుంతలు పడ్డ రోడ్డును మర్మతులు చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు

Andhrateachers.com

Leave a Comment