Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

బొలెరో వ్యాన్ బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు కి బలమైన గాయాలు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కోరంగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు వేడిద గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బైక్ ని ఢీ కొట్టిన బొలెరో వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

Andhrateachers.com

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

Andhrateachers.com

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

Andhrateachers.com

Leave a Comment