Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

బొలెరో వ్యాన్ బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు కి బలమైన గాయాలు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. కోరంగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు వేడిద గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బైక్ ని ఢీ కొట్టిన బొలెరో వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

Andhrateachers.com

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

Andhrateachers.com

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

Andhrateachers.com

Leave a Comment