Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన

టిడిపి నాయకుడు మురళి నాయుడు

 

నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీకి చెందిన సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శి గా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సురుటు పల్లి పంచాయతీ టిడిపి గ్రామ అధ్యక్షుడు మురళి నాయుడు., భాస్కర్ బాబు . సాలులతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Related posts

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

Andhrateachers.com

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

Andhrateachers.com

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

Andhrateachers.com

Leave a Comment