Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

జాతీయ మహిళ కమిషన్ (NCW) 9వ ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు.ఈ
మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు లేదా
65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఆమె నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Related posts

పైసల్ కే సలాం  జెండా మోసిన వారికి అన్యాయం..!!

Andhrateachers.com

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

Andhrateachers.com

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

Andhrateachers.com

Leave a Comment