Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

*బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

 

బైరెడ్డిపల్లి గరుడదాత్రి

 

 

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను శుక్రవారం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో ఉన్న సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రజలకు గ్రామ సచివాలయం ద్వారా అందించు సేవలను బోర్డు రూపంలో ప్రదర్శించి సచివాలయంలో ఉంచాలని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీ కేశవులు , బైరెడ్డిపల్లి సర్పంచ్ శ్రీ వెంకటేష్ మరియు కన్వీనర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

Andhrateachers.com

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Andhrateachers.com

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?*

Andhrateachers.com

Leave a Comment