Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

 

నిండ్ర మండల పరిధిలోని నేటమ్స్ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

Andhrateachers.com

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

Andhrateachers.com

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు సిద్దం కండి

Andhrateachers.com

Leave a Comment