Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యుత్ అంతరాయం* 

*రేపు విద్యుత్ అంతరాయం*

 

నాగలాపురం: మండలంలో కేంద్రంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ట్రాన్స్కో ఏడీ రమేష్ చంద్ర, జూనియర్ ఇంజనీర్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ స్టేషన్ మైన్టేనెన్స్ కొరకు మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయునట్లు ఆయన అన్నారు., విద్యుత్ అంతరాయమునకు మండలంలోని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Related posts

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

Andhrateachers.com

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

Andhrateachers.com

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

Andhrateachers.com

Leave a Comment