Andhrateachers.com | Daily Telugu News
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో కోస్తా తీర మండలాలు సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలు విధిగా సదరు ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Related posts

తిరుమల పవిత్రత పరిరక్షనే ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తున్న బీసీవై పార్టీ అధినేత

Andhrateachers.com

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

Andhrateachers.com

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు

Andhrateachers.com

Leave a Comment